పోస్ట్‌లు

డిసెంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

కొత్త సంవత్సరం ముందు మోదీ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. ఇక సబ్సిడీలు బంద్.. అసలు కారణం ఇదే!

 కొత్త సంవత్సరం ముందు మోదీ సర్కార్ షాకింగ్ ప్రకటన.. ఇక సబ్సిడీలు బంద్.. అసలు విషయం ఇదే! కొత్త సంవత్సరం రావడానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చాలామందిని షాక్‌కు గురి చేస్తోంది. “ఇక సబ్సిడీలు బంద్” అన్న హెడ్‌లైన్ చూసి అందరికీ భయం వచ్చినా, అసలు విషయం వేరేలా ఉంది. మొదట క్లియర్‌గా చెప్పుకోవాలి. ఇది అన్ని సబ్సిడీల గురించి కాదు. రైతులకు, పేదలకు, ఇతర పథకాలకు ఇచ్చే సబ్సిడీలు ఏవీ ఆపలేదు. ఒకే ఒక విభాగానికి సంబంధించిన సబ్సిడీనే కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది అంటా. అదేంటి అంటే… ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలకు ఇచ్చే సబ్సిడీ. ఇప్పటివరకు PM e-Drive పథకం కింద ఎలక్ట్రిక్ ఆటోలు, ఈ–త్రీ వీలర్లకు ప్రభుత్వం డబ్బు సహాయం ఇచ్చేది. కానీ దీని వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనగలిగారు. కాలుష్యం తగ్గాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తెచ్చారు అప్పుడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే – “ఈ పథకం కింద పెట్టుకున్న లక్ష్యం పూర్తయ్యింది” అని చెబుతుంది. అంటే, ప్రభుత్వం అనుకున్నంత సంఖ్యలో ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు ఇప్పటికే ...

New Year Alert కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న లింక్‌లకు దూరంగా ఉండండి లేదా

 కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు WhatsApp Telegram Facebook SMS లలో Happy New Year మెసేజ్‌లు వీడియోలు లింక్‌లు వరదలా వస్తాయి కదా. అందుకనే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా యాక్టివ్ అవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పోలీసులు ఇచ్చిన హెచ్చరిక ప్రకారం కొత్త సంవత్సరం పేరుతో వస్తున్న కొన్ని లింక్‌లు పూర్తిగా నకిలీవి. వాటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ బ్యాంక్ ఖాతా WhatsApp అకౌంట్‌కు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. Happy New Year Video మీ ఫోటోతో న్యూ ఇయర్ వీడియో రెడీ ఈ లింక్ ఓపెన్ చేయండి సర్ప్రైజ్ ఉంది ఇలాంటి మెసేజ్‌లతో వచ్చే లింక్‌లను క్లిక్ చేస్తే తెలియకుండా మీ ఫోన్‌లో హానికరమైన యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. ఒక్కసారి ఆ యాప్ ఇన్స్టాల్ కాన అయితే మీ ఫోన్‌లోని OTPలు బ్యాంక్ వివరాలు ఫోటోలు కాంటాక్ట్స్ పూర్తిగా హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది. అందుకనే కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ WhatsApp అకౌంట్ కూడా హ్యాక్ అవుతుంది. చాలామంది నాకు బ్యాంక్ యాప్ లేదు బ్యాలెన్స్ లేదు అనుకుంటారు కానీ అసలు సమస్య అక్కడ కాదు. ఒకసారి మీ ఫోన్ కాన హ్యాక్ అయితే మీ WhatsApp నుంచి మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు కూడా అదే లింక్...

ఏపీ కొత్త జిల్లాలు ఖరారు.. గ్రామాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం

చిత్రం
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా స్పష్టమైంది. ప్రజలకు మరింత దగ్గరగా పాలన అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా వ్యవస్థ మరింత సులభంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అయితే, ఈ నోటిఫికేషన్‌పై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఏ గ్రామం ఏ జిల్లాలోకి వస్తుంది ఇప్పుడు, ఏ మండలం ఏ జిల్లాలోకి మారుతుంది అనే అంశాలపై స్పష్టత కావాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే – ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో గ్రామాల పేర్లు, మండలాల వివరాలు, జిల్లా సరిహద్దుల పూర్తి జాబితాను ఇంకా మెన్షన్ చేయలేదు. అంటే, ఇది పూర్తిస్థాయి గ్రామాల వారీ లిస్ట్ కాదు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఇచ్చిన తుది...

మందుబాబులకు శుభవార్త.. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ

చిత్రం
 నూతన సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతున్న మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవోను ప్రభుత్వం జారీ చేసింది ప్రభుత్వం ఇప్పుడు. దీని వల్ల డిసెంబర్ 31న మద్యం అమ్మకాల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రాత్రి నిర్ణీత సమయానికి మద్యం అమ్మకాలు ముగిసినా, న్యూఇయర్ సందర్భంగా మాత్రం అదనపు సమయం కల్పించారు మీకోసం. దీంతో మద్యం షాపులు, బార్లు, పర్మిట్ ఉన్న క్లబ్బులు ఎక్కువ సమయం పాటు పనిచేయనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక అనుమతి పొందిన బార్లు, క్లబ్బులు మరింత ఆలస్యంగా సేవలు అందించనున్నట్లు సమాచారం. దీనివల్ల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ప్రజలు మరింత ఉత్సాహంగా జరుపుకునే అవకాశం ఏర్పడింది. అయితే, ప్రభుత్వం మరోవైపు కఠిన హెచ్చరికలు కూడా జారీ చేసింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తన...

PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ – ఇక డబ్బు తీయడం చాలా ఈజీ!

చిత్రం
  PF ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు PF డబ్బు తీసుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్, టైం తీసుకునేది కదా. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ తగ్గించేందుకు EPFO కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులతో PF ఖాతాదారులకు పెద్ద రిలీఫ్ లభించనుంది. ప్రధానంగా ఏంటంటే PF డబ్బు విత్‌డ్రా ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇకపై PF ఖాతా నుంచి డబ్బు తీసుకోవడం మరింత సులభంగా మారబోతోంది ఇకపై. బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్ ద్వారానే PF డబ్బు పొందే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, త్వరలో PF డబ్బును UPI లేదా ATM ద్వారా కూడా విత్‌డ్రా చేసే సదుపాయం తీసుకురావాలని EPFO అనుకుంటుంది. ఇది కాన అమల్లోకి వస్తే, సాధారణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అత్యవసర సమయంలో నేరుగా PF డబ్బును తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే PF క్లైమ్ ప్రాసెసింగ్ టైమ్ కూడా తగ్గించనున్నారు. ఇప్పటివరకు కొన్ని రోజులు లేదా వారాలు పట్టిన క్లైమ్స్, ఇకపై చాలా రెప్పపాటిలో వేగంగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు సరిగ్గా లింక్ చేసి ఉన్నవా...

రైతుల ఖాతాల్లోకి రూ.7,000 జమ.. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పూర్తి వివరాలు ఇవే

చిత్రం
  ఏపీ రైతులకు మంచి వార్త వచ్చింది. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి రైతులకు రెండు పథకాల డబ్బులు కలిపి అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5,000. అంటే ఒక్క రైతుకి మొత్తం రూ.7,000 జమ అవుతాయి. ఈ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేస్తారు. ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. ఈ నిధులతో రైతులు పంట పెట్టుబడులకు, విత్తనాలు, ఎరువులు కొనడానికి, ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తూ ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. అర్హులైన రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులు ఇప్పుడు ఏం చేయాలి? ఈ డబ్బులు రావాలంటే రైతులు కొన్ని విషయాలు తప్పనిసరిగా చూసుకోవాలి. మొదటిగా ఆధార్ – బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. బ్యాంక్‌లో e-KYC పూర్తి చేసి ఉండాలి. రెండోది, పీఎం కిసాన్ లిస్టులో పేరు ఉండాలి. ఇ-కేవైసీ పూర్తి కాకపోతే డబ్బులు జమ కావు. అందుకే రైతులు సమీపంలోని సచివాలయం, వ్యవసాయ కార్యాలయం, లేదా బ్యాంక్‌కు వెళ్లి తమ వివరాలు ఒకసారి చెక్ చేస...

ఈ క్రెడిట్ కార్డ్ గురించి విన్నారా ప్రపంచంలో చాలా అరుదైనది

చిత్రం
  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డ్ ఏదో తెలుసా. ఈ కార్డు తో విమానం కూడా కొనగలరు. ఎంత బిల్ చేసినా అసలు లిమిట్ అనే మాటే ఉండదు. ఇప్పటి వేగవంతమైన ప్రపంచంలో చాలామంది క్రెడిట్ కార్డులతోనే పేమెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే షాపింగ్ చేసిన వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. బిల్ చెల్లించడానికి ఒక నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతున్నారు. మనం డెబిట్ కార్డ్ తో పేమెంట్ చేస్తే మన అకౌంట్ లో ఉన్న డబ్బు వెంటనే తగ్గిపోతుంది. కానీ క్రెడిట్ కార్డ్ విషయంలో బ్యాంక్ ఇచ్చే క్రెడిట్ ను ముందుగా ఉపయోగించి, తరువాత నిర్ణీత గడువులోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ క్రెడిట్ కార్డులకు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అనేది మన ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంక్ నిర్ణయిస్తుంది. అలాగే బిల్ చెల్లించడానికి కూడా ఒక కాల పరిమితి ఉంటుంది. కానీ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు ఉంది. దానికి ఎలాంటి లిమిట్ ఉండదు. కాల పరిమితి కూడా ఉండదు. ఈ కార్డునే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డుగా పిలుస్తారు. ఈ కార్డు పేరు అమెరికన్ ఎక్స్ప్రెస్ సెంచూరియన్ కార...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం – రాజకీయాల్లో హీట్ మొదలైంది

చిత్రం
  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని సమాచారం. ఎన్నికల సంఘం కూడా మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల సవరణ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందన్న దానిపై రాజకీయ పార్టీల్లో ఆసక్తి పెరిగింది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై చర్చలు మొదలుపెట్టాయి. మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి చాలా కీలకమైనవిగా భావిస్తారు. తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రజలు తమ అభిప్రాయాన్ని ఈ ఎన్నికల ద్వారా తెలియజేయనున్నారు. అందుకే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికల సందడి మొదలైంది. గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులను పరిశీలిస్తూ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్...

అలర్ట్! సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు!

చిత్రం
 జనవరి 1 నుంచి సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి. బ్యాంకులు, NBFC లు ఇప్పుడు మీ క్రెడిట్ సమాచారాన్ని వీకు వేగంగా పంపాలి. ఇంతవరకు 15 రోజులకు ఒకసారి మాత్రమే అప్డేట్ అయ్యేది, కానీ ఇప్పుడు ప్రతి వారం అప్డేట్ అవ్వాలి. దాంతో మీ పేమెంట్స్, లోన్స్, బకాయిలన్నీ స్కోర్లో వెంటనే ప్రతిబింబిస్తాయి. ఫలితంగా ఫాస్ట్ లోన్ అప్రూవల్, మంచి ఇంటరెస్ట్ రేట్లు, బ్యాంక్ చూసి గుడ్ క్రెడిట్ హెల్త్ ని గుర్తించగలరు. సిబిల్ స్కోర్ అంటే 300–900 మధ్య ఒక నంబర్, ఎక్కువ స్కోరు అంటే మీ క్రెడిట్ హెల్త్ బాగుంది అని అర్ధం. మీరే జాగ్రత్తగా ఉండాల్సింది: ✔ పేమెంట్స్ టైంలో చెల్లించండి. ✔ తప్పు సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోకి రిపోర్ట్ చేయండి. ✔ స్కోర్ ను రెగ్యులర్‌గా చెక్ చేయండి. అందుకే, జనవరి 1 తర్వాత మీ స్కోర్ ను కాపీ చేసుకోవడం మొదలుపెట్టండి, మార్పులు వెంటనే కనిపిస్తాయి. చెప్పింది అర్తం అయిన్ది గా సేవ్ చేసుకోండి మీ స్కోర్ ని బాయ్.

50 ఏళ్లకే పెన్షన్! ఏపీలో కొత్త సంక్షేమ నిర్ణయాలు

చిత్రం
 ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 50 ఏళ్ల వయస్సు పూర్తైన మత్స్యకారులకు పెన్షన్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాతే పెన్షన్ లభిస్తుండగా, తాజా నిర్ణయంతో మత్స్యకారులకు 10 ఏళ్లు ముందుగానే ఈ సౌకర్యం అందనుంది. ఈ పెన్షన్‌తో పాటు మత్స్యకారులకు మరిన్ని రాయితీలు కూడా కల్పించనున్నారు. జీవనోపాధి మెరుగుపడేలా కొత్త ఇంజిన్ బోట్ల పంపిణీ, వేటకు అవసరమైన పరికరాలపై సబ్సిడీలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆటో రిక్షాల కొనుగోలుపై సుమారు 40 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు సమాచారం. మత్స్యకార కుటుంబాలకు గతంలో ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. వేట నిషేధ కాలంలో అందించే సహాయం మొత్తాన్ని మరింత పెంచి మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించనుంది. ఈ నిర్ణయాలతో మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 50 ఏళ్లకే పెన్షన్, బోట్ల పంపిణీ, ఆటోలపై సబ్సిడీ, పెరిగిన ఆర్థిక సహాయం వంటి ని...

తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఖరారు? విద్యార్థులు, ఉద్యోగులకు ఎన్ని రోజులు

చిత్రం
 తెలంగాణలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సెలవులపై స్పష్టత వచ్చింది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు సంక్రాంతి సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇలా ఉండనున్నాయి. పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా జనవరి 10 నుంచి జనవరి 18 వరకు సెలవులు ఇవ్వనున్నారు. అంటే మొత్తం తొమ్మిది రోజుల పాటు స్కూల్‌లకు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తాయి. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ తేదీలను నిర్ణయించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అధికారికంగా భోగి, సంక్రాంతి రోజుల్లో మాత్రమే సెలవులు ఉంటాయి. భోగి జనవరి 14న, మకర సంక్రాంతి జనవరి 15న ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు. కొన్ని శాఖల్లో కనుమ రోజు ఐచ్చిక సెలవుగా ఉండే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగను భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులు జరుపుకుంటారు. కానీ సెలవుల విషయంలో విద్యార్థులకు ఎక్కువ రోజులు, ఉద్యోగులకు పరిమిత రోజులు మాత్రమే ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణలో విద్యార్థులకు సుమారు 9 రోజుల సెలవులు ప్రభుత్వ ఉద్యో...

ఇక ఆధార్ చూపాల్సిన పని లేదు.. మహిళలకు కొత్త మొబిలిటీ కార్డు

చిత్రం
 తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రయాణ సౌకర్యాన్ని మరింత సులభంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళలు బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణా సేవల్లో ప్రయాణించేందుకు ప్రతిసారి ఆధార్ కార్డు చూపాల్సిన అవసరం ఉండదు. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ‘మొబిలిటీ కార్డు’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మొబిలిటీ కార్డు ఒక స్మార్ట్ ట్రావెల్ కార్డు లాగా పనిచేస్తుంది. మహిళలు ఈ కార్డును ఉపయోగించి ప్రభుత్వ రవాణా సేవల్లో ఉచితంగా లేదా రాయితీతో ప్రయాణించవచ్చు. ఇప్పటివరకు మహిళలు ఉచిత ప్రయాణం పొందాలంటే ఆధార్ కార్డు చూపించాల్సి వచ్చేది. కానీ కొత్త మొబిలిటీ కార్డు అమల్లోకి వస్తే ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఈ కార్డును ముఖ్యంగా TSRTC బస్సులు, మెట్రో రైళ్లు, MMTS వంటి ప్రజా రవాణా సేవల్లో ఉపయోగించవచ్చు. ప్రయాణ సమయంలో కండక్టర్ లేదా గేట్ల వద్ద కేవలం మొబిలిటీ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఆధార్ ధృవీకరణ అవసరం ఉండదు. ప్రభుత్వం ఈ కార్డును డిజిటల్ పాస్‌గా కూడా ఉపయోగించే విధంగా రూపొందిస్తోంది. దీంతో మహిళలకు ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారనుంది. భవిష్యత్తులో ఈ మొబిలిటీ కార్డును ఇతర ప్రభుత్వ పథకాలు, స...

UIDAI కీలక నిర్ణయం.. అర్ధరాత్రితో మారిన ఆధార్ రూల్స్ ఇవే

చిత్రం
 డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుకు సంబంధించిన కీలక నిబంధనలు మారనున్నాయి. UIDAI తీసుకున్న తాజా నిర్ణయాలతో 2026 జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇవి సామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ఆధార్ కార్డును మరింత సురక్షితంగా వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యక్తిగత సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు ఆధార్ వినియోగంలో కీలక మార్పులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా కొత్త ఆధార్ కార్డుల్లో QR కోడ్ కీలకంగా మారనుంది. ఇకపై ఫిజికల్ కాపీల అవసరం తగ్గించడంతో పాటు డిజిటల్ ఆధార్ వినియోగాన్ని ప్రోత్సహించనున్నారు. QR కోడ్ స్కాన్ చేస్తేనే ఆధార్ వివరాలు వెరిఫై అయ్యే విధానాన్ని అమలు చేయనున్నారు. అలాగే 10 సంవత్సరాలకు పైగా అప్డేట్ చేయని ఆధార్ కార్డులను తప్పనిసరిగా నవీకరించాల్సి ఉంటుంది. పేరు, చిరునామా, ఫోటో, మొబైల్ నంబర్ వంటి వివరాలు పాతవైతే వెంటనే అప్డేట్ చేయాలని UIDAI సూచిస్తోంది. అప్డేట్ చేయని పక్షంలో కొన్ని సేవలకు ఆధార్ అంగీకరించకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆధార్–PAN లింకింగ్ కూడా కీలక అంశంగా మారింది. ...

TTD కీలక నిర్ణయం.. తిరుమలలో సర్వదర్శనాల రద్దు

చిత్రం
 తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా సర్వదర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులు నిర్దిష్ట తేదీల్లో తిరుమలకు వెళ్లి దర్శనం పొందే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. టీటీడీ అధికారుల ప్రకారం డిసెంబర్ 30, డిసెంబర్ 31 అలాగే జనవరి 1 తేదీల్లో సర్వదర్శనాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. ఈ మూడు రోజుల్లో కేవలం ఈ-డిప్ విధానం ద్వారా టోకెన్లు పొందిన భక్తులకే స్వామివారి దర్శనం కల్పించనున్నారు. లక్కీడిప్‌లో ఎంపిక కాని భక్తులు తిరుమలకు రావొద్దని టీటీడీ స్పష్టమైన సూచనలు ఇచ్చింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉండటంతో రద్దీ నియంత్రణ, భద్రతా చర్యల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గోవింద మాల ధరించిన భక్తులకు కూడా ఈ తేదీల్లో సర్వదర్శనం అనుమతి ఉండదని వెల్లడించారు. అయితే జనవరి 2వ తేదీ నుంచి మళ్లీ సాధారణ సర్వదర్శనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి. భక్తులు తమ ప్రయ...

PM Kisan 22వ విడత 2026: డబ్బు ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి!

చిత్రం
 రైతులకి గుడ్ న్యూస్! PM Kisan 22వ విడత డబ్బులు ఎప్పుడూ మీ ఖాతాల్లోకి వస్తాయో ఇప్పుడు తెలుసుకోవాలి. ప్రస్తుతం కేంద్రం 22వ విడత ఖర్చు సమర్పణ చేసింది, కానీ అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించబడలేదు. గత ట్రెండ్లను బట్టి, ఈ డబ్బులు సాధారణంగా 2026 ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో జమ కావచ్చని అంచనా. రైతుల కోసం అవసరమైన చర్యలు: e‑KYC పూర్తి చేయండి – OTP ద్వారా లేదా దగ్గరలోని CSC లో, ఆధార్ & బ్యాంక్ ఖాతా లింక్ చేయండి – DBT కోసం, అన్ని వివరాలు సరిచూసుకోండి – పేరు, ఖాతా నంబర్, IFSC, భూమి వివరాలు తప్పులు లేకుండా చూసుకోండి.  Beneficiary Status ఎలా చూడాలి: PM Kisan అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లో Check Status ఆప్షన్ లో మీ ఆధార్ లేదా రైతు ID ని ఎంటర్ చేసి చెక్ చేయండి. మొత్తంగా చెప్పాలంటే 22వ విడత డబ్బులు త్వరలో, సాధారణంగా ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ముందుగా e‑KYC, ఆధార్-బ్యాంక్ లింక్, beneficiary status చెక్ చేయడం తప్పనిసరి. రైతులందరూ ముందుగా అన్ని వివరాలు సరిచూసుకుని, PM Kisan 22వ విడత కోసం సిద్ధంగా ఉండండి bye.

డిసెంబర్ 31 డెడ్‌లైన్ ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి లేకపోతే పాన్ ఇనాక్టివ్

చిత్రం
 ఇంకా ఆధార్ పాన్ లింక్ చేయలేదా అయితే ఇప్పుడు తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం క్లియర్‌గా చెప్పేసింది డిసెంబర్ 31లోగా ఆధార్ పాన్ లింక్ చేయకపోతే పెనాల్టీ తప్పదు అని. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు కానీ గడువు అయిపోయాక మీ పాన్ కార్డు ఇనాక్టివ్ అయిపోతుంది. అలా అయితే బ్యాంక్ పనులు ఐటీఆర్ ఫైలింగ్ రీఫండ్ లావాదేవీలు అన్నీ స్టాప్ అవుతాయి. లింక్ చేయకుండా వదిలేస్తే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఆ ఫైన్ కట్టిన తర్వాతే పాన్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. అందుకే ఇప్పుడే చేసేయడం బెస్ట్. ముఖ్యంగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాన్ తీసుకున్నవాళ్లైతే తప్పకుండా లింక్ చేయాలి. ఇప్పుడు ఎలా లింక్ చేయాలో చెప్పుతా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీ మొబైల్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో incometax.gov.in ఓపెన్ చేయండి. అక్కడ క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి. మీ పాన్ నంబర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్‌లో ఉన్న పేరు పుట్టిన తేదీ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోండి. తర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. అవసరమైతే వెయ్యి రూపాయలు ఆన్లైన్‌లో కట్టండి. అంతే మీ పని అయిపోయింది....

భారతీయ రైల్వే కీలక నిర్ణయం పెరిగిన ఛార్జీలు అమల్లోకి

చిత్రం
 భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం భారతీయ రైల్వే శాఖ రైలు టికెట్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ కొత్త ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇకపై రైల్లో ప్రయాణం చేయాలంటే మునుపటికంటే కొంత ఎక్కువ ఖర్చు తప్పదు.  ఈ ఛార్జీల పెంపు ముఖ్యంగా మెయిల్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లపై వర్తిస్తుంది.   అయితే సబ్‌ర్బన్ రైళ్లు సీజన్ టికెట్లు చిన్న దూర ప్రయాణాలపై మాత్రం ఎలాంటి ఛార్జీల పెంపు లేదు రైల్వే శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం సాధారణ సెకండ్ క్లాస్‌లో 216 కిలోమీటర్లకు మించిన ప్రయాణాలకు మాత్రమే కొద్దిగా ఛార్జీలు పెరిగాయి.  అలాగే మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలో ప్రతి కిలోమీటర్‌కు సుమారు రెండు పైసల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు ఉదాహరణకు ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే పది నుంచి పదిహేను రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే రిజర్వేషన్ ఛార్జీలు సూపర్ ఫాస్ట్ ఛార్జీలు జీఎస్టీ వంటి వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు సేవల నాణ్యతను మెరుగుపరచడం నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఈ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలి...

విద్యార్థులకు శుభవార్త.. జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు | Big Relief for Students

చిత్రం
 విద్యార్థులకు శుభవార్త… సంక్రాంతి పండుగ హాలిడేస్ లిస్ట్ ముందే వచ్చేసింది. పాఠశాల విద్యార్థులకు జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు అధికారికంగా ప్రకటించారు. విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు అమల్లోకి రానున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 10వ తేదీ నుంచి విద్యార్థులకు సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సెలవులు జనవరి 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అంటే మొత్తం తొమ్మిది రోజుల పాటు స్కూల్ పిల్లలకు పెద్ద విరామం లభించనుంది. సెలవుల అనంతరం జనవరి 19వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకునే అవకాశం పొందనున్నారు. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లే కుటుంబాలకు ఈ సెలవులు ఎంతో ఉపయోగపడనున్నాయి. సంక్రాంతి అంటే గాలిపటాలు, భోగి మంటలు, హరిదాసులు, పండుగ సందడి. ఈ అన్నింటినీ పిల్లలు దగ్గరుండి చూసి ఆనందించే అవకాశం ఈ సెలవుల వల్ల కలగనుంది. చదువుతో పాటు మానసిక విశ్రాంతి కూడా పిల్లలకు చాలా అవసరం. ఈ సెలవులు అదే అవకాశాన్ని...

Telangana లో 3 రోజుల సెలవులు – డిసెంబర్ 24–26 పూర్తి వివరాలు

చిత్రం
 తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు క్రిస్మస్ సెలవులపై పెద్ద శుభవార్త అందింది. ఈసారి క్రిస్మస్ పండుగను గమనిస్తూ డిసెంబర్ 24, 25, 26 వరకూ వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించినట్లు సమాచారం. డిసెంబర్ 24 (Christmas Eve) – సెలవు / క్రిస్మస్ ప్రీ సెలబ్రేషన్స్ డిసెంబర్ 25 (Thursday) – క్రిస్మస్ డే సెలవు డిసెంబర్ 26 (Friday) – బాక్సింగ్ డేతో పాటు సెలవులు లభించనున్నాయి. ఈ మూడు రోజుల సెలవులు Telanganaలో విద్యార్థులు, ఉద్యోగులు familyతో ఫెస్టివ్ periodను ఆనందించడానికి సులభతరం చేస్తాయి. కొంతమంది స్కూల్స్ December 23 నుంచి సెలవులు ప్రారంభించడం లేదా extended winter break ప్రకటించడం జరుగుతున్నట్లు సమాచారం. ఇది school management పై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా, Telanganaలో క్రిస్మస్ 2025 సందర్భంగా డిసెంబర్ 24–26 వరకు వరుసగా సెలవులు ఉండటంతో, భక్తులు మరియు విద్యార్థులు festive celebrationsను familyతో సులభంగా జరుపుకోవచ్చు.

శ్రీశైలం భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. స్పర్శ దర్శనం టైమింగ్స్ పెంపు!

చిత్రం
 శ్రీశైలం భక్తులకు ఇది నిజంగా కావాల్సిన సూపర్ గుడ్ న్యూస్. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భక్తులకు శ్రీశైలం దేవస్థానం శుభవార్త చెప్పింది. భక్తులు ఎక్కువగా కోరుతున్న మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనంపై ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పరిమితంగా ఉన్న స్పర్శ దర్శన సమయాలను ఇకపై పెంచుతూ కొత్త టైమింగ్స్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా శని, ఆదివారం, సోమవారం అలాగే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ కొత్త టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు స్పర్శ దర్శనం జరిగే పూర్తి టైమింగ్స్ ఇలా ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు మొదటి స్పర్శ దర్శనం స్లాట్ ఉంటుంది. మధ్యాహ్నం 11 గంటల 45 నిమిషాల నుంచి 2 గంటల వరకు రెండో స్పర్శ దర్శనం స్లాట్ అందుబాటులో ఉంటుంది. ఇక రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు మూడో స్పర్శ దర్శనం స్లాట్ కొనసాగుతుంది. ఈ విధంగా ఇకపై ఒకే రోజులో మూడు స్పర్శ దర్శన స్లాట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇన్నాళ్లు లాంగ్ క్యూలలో నిలబడి దర్శనం కోసం ఇబ్బంది పడిన భక్తులకు ఇకపై మరింత సౌకర్యంగా మారనుంది. ఇక ...

జనవరిలో 13 రోజుల సెలవులు – డేట్స్‌తో పూర్తి వివరాలు

చిత్రం
 జనవరి 2026 నెలలో సెలవులు ఉద్యోగులు, విద్యార్థులకు ఫుల్ జోష్ ఇచ్చేలా ఉన్నాయి. పండుగలు, జాతీయ సెలవులు, వీకెండ్లు కలిపి ఈ నెలలో మొత్తం మీద సుమారు 13 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. జనవరి 1, గురువారం – న్యూ ఇయర్ సందర్భంగా చాలా చోట్ల సెలవు ఉంటుంది. జనవరి 3, శనివారం – హజ్రత్ అలీ జయంతి (ఐచ్చిక సెలవు – కొన్ని రాష్ట్రాల్లో). జనవరి 4, ఆదివారం – వీకెండ్ సెలవు. ఇక జనవరి 10, శనివారం మరియు జనవరి 11, ఆదివారం వరుసగా వీకెండ్లు రావడంతో మరో రెండు రోజులు సెలవులుగా మారనున్నాయి. సంక్రాంతి పండుగ సీజన్‌లో, జనవరి 13, మంగళవారం – భోగి, జనవరి 14, బుధవారం – మకర సంక్రాంతి / పొంగల్, జనవరి 15, గురువారం – కనుమ, ఈ మూడు రోజులు ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో సెలవులుగా ఉంటాయి. దీంతో పాటు జనవరి 17, శనివారం మరియు జనవరి 18, ఆదివారం వీకెండ్లు కలవడంతో సంక్రాంతి సమయంలో లాంగ్ వీకెండ్ లభించే అవకాశం ఉంది. మరోవైపు జనవరి 23, శుక్రవారం – నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (కొన్ని చోట్ల ఐచ్చిక సెలవు). చివరగా జనవరి 24, శనివారం, జనవరి 25, ఆదివారం, జనవరి 26, సోమవారం – రిపబ్లిక్ డే (జాతీయ సెలవు). ఈ మూడు రోజులు వరుసగా రావడంతో నెల చ...

APSRTC Update: కొత్త బస్సుల్లో ఏసీ సౌకర్యం, ప్రయాణికుల కోసం బంపర్ రీలా

చిత్రం
 ఆంధ్రప్రదేశ్‌లో APSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్! రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టబోయే బస్సుల్లో తప్పనిసరిగా ఏసీ సౌకర్యం ఉండనుంది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల సౌకర్యం మరియు ప్రయాణ సౌకర్యం పట్ల కట్టుబడి ఉందని చూపిస్తుంది. APSRTC అంటే Andhra Pradesh State Road Transport Corporation, ఇది రాష్ట్రంలోని ప్రధాన రవాణా వ్యవస్థ. ఇంతకాలం చాలామంది ప్రయాణికులు నాన్-ఏసీ బస్సుల్లో వెళ్ళి అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త బస్సులలో ఏసీ ఉండే విధంగా definitivo నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తెలిపినట్లుగా, ఈ కొత్త బస్సులు మోడ్రన్ మరియు సౌకర్యవంతమైనవి అవుతాయి. ముఖ్యమంత్రి కూడా దీని పై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కూడా ప్రవేశపెట్టబోతున్నాయి, ఇది పర్యావరణానికి మేలు మరియు ప్రయాణికులకు పెద్ద సౌకర్యం కలిగిస్తుంది. APSRTC ఏసీ బస్సులు ప్రయాణికులకు వివిధ ప్రయోజనాలను అందిస్తాయి: వేడిక, తేమ సమస్యలు తగ్గిపోతాయి, వేసవి లో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. ప్రయాణ సౌకర్యం పెరుగుతుంది – baggage తో ease, smooth travel. ఇప్పటికే ఉన్న schemes వంటి మహిళలకు ఉచి...

గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ కొత్త ట్రైన్ సర్వీస్!

చిత్రం
 తక్కువ ఖర్చుతో ఎక్కువ దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి రైల్వే శాఖ good news చెప్పింది. అందుకే చాలా మంది ట్రైన్‌లో ప్రయాణించడానికి ఇష్టపడుతారు. అదే కాకుండా ప్రయాణికుల భద్రతా, సౌకర్యం దృష్ట్యా రైల్వే శాఖ చేపడుతున్న మార్పులు కూడా ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి అందరికి. దీంతో ట్రైన్‌లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ - గుంతకల్లు (నంద్యాల మీదుగా) రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టాలని మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపగా.. అందుకుగాను మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కొత్త సర్వీస్‌ల వివరాలు ఏంటంటే గుతకల్లు – మార్కాపూర్ రోడ్ – గుంతకల్లు మధ్యన 57407/ 57408 నెంబర్ గల రెండు రోజువారీ ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు జెరూగనున్నవి. ఇంకా 57407 నెంబర్‌గల గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ ప్యాసింజర్ ట్రైన్ రోజు సాయంత్రం 5:30 గంటలకు గుంతకల్లు నుంచి బయల్దేరి.. రాత్రి 11:30 గమ్యాస...